తెలంగాణకు ఓలా ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీ!

By udayam on May 27th / 11:07 am IST

ఓలా తన ఎలక్ట్రిక్​ కార్ల తయారీ ప్లాంట్​ను తెలంగాణలో పెట్టాలని ఆలోచన చేస్తోంది. సిఎన్​బిసి టి18 రిపోర్ట్​ ప్రకారం రూ.10 వేల కోట్లతో పెట్టనున్న ఈ ఎలక్ట్రిక్​ కార్ల ఫ్యాక్టరీ కోసం 1000 ఎకరాల ల్యాండ్​ కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్​, గుజరాత్​, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోనూ భూ కేటాయింపుపై ఓలా చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. తమిళనాడులో ఈ కంపెనీ 500 ల ఎకరాల స్థలంలో టూ వీలర్​ ప్లాంట్​ను నిర్వహిస్తోంది.

ట్యాగ్స్​