యావత్ రాష్ట్రం ఉలిక్కిపడే ఘటన తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాలో మంగళవారం జరిగింది. గుడికి వెళ్ళి తిరిగి వస్తున్న మూడపల్లి గ్రామానికి చెందిన గోలి శాలినిని వీరిద్దరినీ కారులో వచ్చిన దుండగులు తండ్రిని పక్కకు తోసేసి శాలినిని కారులోకి బలవంతంగా ఎక్కించుకున్నారు. దీంతో ఆయన తన బండితో కారును ఫాలో అయినా ఉపయోగం లేకుండా పోయిందని పోలీసులకు ఆయన వివరించారు. ఈ కిడ్నాప్ వ్యవహారం మొత్తం సిసిటివిలో రికార్డ్ అయింది. ఇదే గ్రామానికి చెందిన కటుకూరి జాన్ నే ఈ కిడ్నాప్ చేశాడని అనుమానం వ్యక్తం అవుతోంది.
#WATCH | Telangana: An 18-year-old girl was kidnapped in front of her father when they were returning to their house after visiting a temple, in the Sircilla district
(CCTV visuals) pic.twitter.com/GYedm9jkHJ
— ANI (@ANI) December 20, 2022