చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ ఒప్పో.. తన కె సిరీస్లో మరో ఫోన్ను భారత్లో లాంచ్ చేయనుంది. కె10 5జి పేరుతో వస్తున్న ఈ ఫోన్లో 12+256 జిబి ఆప్షన్ ఇవ్వనుంది. రెనో 8 సిరీస్ కంటే ముందే ఈ ఫోన్ను భారత మార్కెట్కు తీసుకురావాలని ఆ కంపెనీ భావిస్తోంది. కె10 5జి, కె10 ప్రో 5జి పేరిటతో వస్తున్న ఈ ఫోన్స్లో 6.59 ఇచ్ ఫుల్హెచ్డి+ స్క్రీన్, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 4500 బ్యాటరీ, 64 ఎంపి మెయిన్ కెమెరా ఫీచర్లు ఉండనున్నాయి.