ఏదో ఒకరోజు పాకిస్థాన్ తన ఆర్ధిక వ్యవస్థను భారత్తో పంచుకోగలదని ఆ దేశ మంత్రి జర్దారీ వ్యాఖ్యానించారు. దావోస్ వేదికగా జరుగుతున్న ఆర్ధిక ఫోరమ్లో పాల్గొన్న జర్దారీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ మా సంబంధాలు బలంగా లేవు. కానీ మాకు నమ్మకం ఉంది. బలమైన ఆర్ధిక సంస్థల సాయంతో మేం ఏదో రోజు భారత్తో ఆర్ధిక సంబంధాలను తిరిగి నెలకొల్పుతాం. విదేశాంగ విధానంతో పాటు ఆర్ధికంగా మా రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి’ అని ఆశాభావం వ్యకత్ం చేశారు.