బైడెన్​తో మోదీ భేటీ

By udayam on May 24th / 11:07 am IST

జపాన్​లో జరుగుతున్న క్వాడ్​ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో క్లోజ్డ్​ డోర్​ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గత నెల 11న ఈ ఇరువురు నేతలు వర్చువల్​గా మాట్లాడుకున్నారు. అప్పట్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రపంచవ్యాప్త పరిణామాల గురించి సైతం వీరివురూ అభిప్రాయాలను పంచుకున్నారు.

ట్యాగ్స్​