మూడోసారి ప్రధాని పదవిపై మోదీ ఏమన్నారంటే!

By udayam on May 13th / 8:28 am IST

సంక్షేమ పథకాలన్నీ పేదల వరకూ చేరేలా చూడడమే తన లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్​లో జరిగిన ఓ సదస్సులో వర్చువల్​గా మాట్లాడిన ఆయన ‘నన్ను ఎప్పుడూ విమర్శిస్తుండే ప్రతిపక్ష నాయకుడు ఈ మధ్య నన్ను కలిశారు. ఈ దేశం నిన్ను రెండుసార్లు ప్రధానిని చేసింది. నీకు ఇంతకంటే ఏం కావాలి? అని ప్రశ్నించారు’ అని మోదీ బయటపెట్టారు. ఎన్​సిపి అధినేత శరద్​పవార్​ గురించే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకటికి రెండుసార్లు పిఎం అయితే అన్నీ సాధించినట్లేనా? అని మోదీ అన్నారు.

ట్యాగ్స్​