గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకొంటున్న ప్రభాస్, మారుతిల మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. 2024 సంక్రాంతి రేసులో ఈ మూవీని నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లతో ఈ మూవీలో ప్రభాస్ రొమాన్స్ చేయనున్నాడు. కేవలం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీని మారుతీ హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.