పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన యాక్షన్ మూవీ ‘సలార్’ సెట్స్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తోంది. కెజిఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్, జగపతి బాబు, పృధ్విరాజ్ సుకుమారన్ వంటి టాలెంటెడ్ నటులు నటిస్తున్నారు. కెజిఎఫ్ తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
#Prabhas joined new schedule of #Salaar today. pic.twitter.com/ZH6uC56ZiW
— Prabhas Trends™ (@TrendsPrabhas) November 20, 2022