రూ.70 కోట్లకు ప్రాజెక్ట్​ కె నైజాం రైట్స్​!

By udayam on January 3rd / 6:45 am IST

ప్రభాస్​ నుంచి వస్తున్న మరో పాన్​ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్​ కె’ నుంచి ఓ క్రేజీ అప్డేట్​ నెట్టింట వైరల్​ గా మారింది. అమితాబ్​ బచ్చన్​, దీపికా పదుకొణె వంటి స్టార్లు నటిస్తున ఈ మూవీ నైజాం రైట్స్​ రూ.70 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. దిశాపఠానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ని ఇంత భారీ మొత్తం వెచ్చించి కొన్న డిస్ట్రిబ్యూటర్​ ఎవరా? అని టాలీవుడ్​ లో చర్చ మొదలైంది. రిలీజ్​ డేట్​ కూడా ఇంకా ఫైనల్​ కాని ఈ మూవీపై ఉన్న క్రేజ్​ ను ఈ గాసిప్​ తో అర్ధం చేసుకోవచ్చు.

ట్యాగ్స్​