జన్​ సురాజ్​: పీకే కొత్త పార్టీ

By udayam on May 2nd / 6:52 am IST

దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిషోర్​ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్ళడానికి ‘జన్​ సురాజ్​’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ట్వీట్​ చేశారు. ‘గత కొన్నేళ్ళుగా తాను ప్రజా ప్రయోజన విధానాలను రూపొందించడం, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కోసం చేసిన ప్రయత్నాలలో పాలు పంచుకున్నా. ఇప్పుడు ప్రజల దగ్గరకే నేరుగా వెళ్ళాలని భావిస్తున్నా. దీనికి సమాధానమే బీహార్​ నుంచి ప్రారంభం కానున్న జన్​ సురాజ్​’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్​