కేసీఆర్‌తో పంజాబ్ సిఎం భగవంత్​ భేటీ

By udayam on December 21st / 4:53 am IST

పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​ సింగ్​ తెలంగాణ సిఎం కేసీఆర్​ ను మంగళవారం కలుసుకున్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలను కలిసేందుకు భగవంత్ మాన్ వచ్చారు.ఈ సందర్భంగా ప్రగతి భవన్​ లో ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య సమావేశం జరిగింది. అనంతరం వీరిద్దరి మధ్యా జాతీయ రాజకీయాలపైనా కాసేపు చర్చ నడిచింది. అయితే వీరిద్దరి ఏ ఏ అంశాలపై చర్చించారన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు.

ట్యాగ్స్​