ఇకపై లగేజ్ ​పైనా రైల్వే బాదుడు

By udayam on June 2nd / 12:31 pm IST

రైలు ప్రయాణికులకు అలెర్ట్​! ఎక్కువ లగేజీతో ప్రయాణించే అలవాటుందా! అయితే మీ చేతి చమురు మరింత వదిలించుకోవడం తప్పకపోవచ్చు. ఇప్పటి వరకూ ఎంత లగేజ్​ తెచ్చినా అధిక ఛార్జ్​ చేయని రైల్వేస్​.. ఇకపై మాత్రం ఆ నిర్ణయంలో మార్పు తీసుకురానుంది. విమానాల్లో ఎలా అయితే అధిక లగేజ్​కు అధిక రుసుం వసూలు చేస్తారో.. అచ్చం అలాంటి ఛార్జీలనే రైలు ప్రయాణికులపైనా వేయాలని ఆ శాఖ భావిస్తోంది.

ట్యాగ్స్​