మంత్రి కొడుకుపై అత్యాచారం కేసు

By udayam on May 9th / 1:47 pm IST

24 ఏళ్ళ యువతిని రేప్​ చేశాడన్న కారణంతో రాజస్థాన్​ మంత్రి మహేష్​ జోషి కొడుకు రోహిత్​పై ఢిల్లీ పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. గతేడాది జనవరిలో ఆమెతో కలిసి బయటకు వెళ్ళిన సమయంలో ఆమె తాగే డ్రింక్​లో మత్తు మందు కలిపి అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఫేస్​బుక్​లో కలిసిన ఈ జంట అనంతరం బయట కలిసిన సమయంలో మత్తు మందు ఇచ్చి ఆమె వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్​ మెయిల్​కు పాల్పడ్డంతో.. అతడిపై ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్​