ఐపిఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత ప్లేయర్గా బెంగళూరు బ్యాటర్ రజత్ పాటిదార్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. లక్నోతో జరిగిన ఎలిమినేటర్లో సెంచరీతో (112 నాటౌట్) చెలరేగిన పాటిదార్ శుక్రవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 58 పరుగులు బాదాడు. దీంతో మొత్తంగా ప్లే ఆఫ్స్లో పాటిదార్ చేసిన పరుగులు 170కు చేరాయి. అతడి కంటే ముందు ఆసీస్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ 2016లో ప్లేఆఫ్స్లో చేసిన 190 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.
Calm mind, 🔥 batting. 😎
Keep going, Champ! 👏🏻👏🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #PlayOffs #RRvRCB pic.twitter.com/RoeOnqVCvQ
— Royal Challengers Bangalore (@RCBTweets) May 27, 2022