సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు కడప దర్గాకు చేరుకున్నారు. ఆయన వెంట కూతురు ఐశ్వర్య, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కూడా ఉన్నారు. ఈ తెల్లవారుఝామున తిరుమల వెంకన్న సేవలో పాల్గొన్న ఆయన అనంతరం కడప దర్గాను సందర్శించారు. వీరితో పాటు రెహ్మాన్ కొడుకు అమీన్ కూడా ఉన్నారు. ప్రతీ ఏటా రెహ్మాన్ కుటుంబం కడప దర్గాను సందర్శించుకుంటారు.
Rajinikanth visits the famous Amin Dargah in Kadapa, Andhra Pradesh and prays. Along with music director AR Rahman.@rajinikanth @arrahman pic.twitter.com/DFhQUyoPcD
— Abdul Muthaleef (@MuthaleefAbdul) December 15, 2022