రియల్​మీ నుంచి ప్యాడ్​ ఎక్స్​ టాబ్లెట్​

By udayam on May 26th / 10:47 am IST

డిజైన్​ పరంగా యాపిల్​ ఐప్యాడ్​ ప్రోను కాపీ కొట్టి రియల్​మీ తన తొలి ఆండ్రాయిడ్​ టాబ్లెట్​ను రిలీజ్​ చేసింది. ప్యాడ్​ ఎక్స్​ పేరుతో వస్తున్న ఈ స్మార్ట్​ టాబ్లెట్​ను చైనాలో లాంచ్​ చేసింది. ఆండ్రాయిడ్​ టాబ్లెట్ల మార్కెట్​లో దూసుకుపోతున్న షియామీ, సామ్​సంగ్​లను ఢీకొట్టడానికి రియల్​మీ ఈ ప్రొడక్ట్​ను లాంచ్​ చేసింది. దీనికి సపోర్ట్​ చేసే కీబోర్డ్​, స్టైలస్​లను సైతం విడుదల చేసింది. 4+64 జిబి ధర రూ.13 వేలు గా ఉండగా.. 6+128 జిబి ధర రూ.15999గా ఉండనుంది.

ట్యాగ్స్​