రూ.11 కోట్ల ఎర్రచందనం సీజ్​

By udayam on May 13th / 6:23 am IST

ఎపి నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న రూ.11 కోట్ల ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్​ చేశారు. మే 10న రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 7 గురిని అరెస్ట్​ చేశారు. అనంతరం 12వ తేదీ గురువారం నాడు మరో గూడ్స్​ వ్యాన్​లో తరలిస్తున్న రూ.4 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఈ కేసులో మరో 5 గురు అరెస్ట్​ అయ్యారు. అరెస్ట్​ అయిన వారిలో ఉన్న సెంథిల్​ కుమార్​నే ఈ ముఠా నాయకుడని పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్​