200 ఎంపి కెమెరాతో రెడ్​ మీ నోట్​ 12 ప్రో +

By udayam on December 22nd / 5:22 am IST

చైనీస్​ స్మార్ట్​ ఫోన్​ కంపెనీ రెడ్​ మీ తన నోట్​ సిరీస్​ లో 12వ వర్షన్​ ను భారత్​ లో వచ్చే నెల 5న లాంచ్​ చేయడానికి సిద్ధమవుతోంది. 200 ఎంపి కెమెరాతో రానున్న ఈ ఫోన్ ప్రారంభ ధర 24,999 నుంచి రూ.28,999 వరకూ ఉండనుంది. 6+128, 12+256 వేరియంట్లలో వస్తున్న ఈ ఫోన్లో 6.67 ఇంచ్​ ఫుల్​ హెచ్​ డి ఓఎల్ఈడీ డిస్​ప్లే ఉండనుంది. నోట్​ 12, నోట్​ 12 ప్రో, నోట్​ 12 ప్రో+ పేరిట మూడు వర్షన్లలో ఈ ఫోన్​ అందుబాటులో ఉండనుంది. 5జి వర్షన్​ లో వస్తున్న ఈ ఫోన్​ కు ఇప్పటికే సూపర్​ క్రేజ్​ వచ్చేసింది.

ట్యాగ్స్​