శ్రీలంకతో సిరీస్​ కు భారత జట్లు ఇవే.. కెప్టెన్లుగా రోహిత్​, పాండ్యా

By udayam on December 28th / 4:38 am IST

స్వదేశంలో శ్రీలంకతో జరిగే టి20, వన్డే సిరీస్​ లకు బిసిసిఐ జట్టును ప్రకటించింది.టి20 సిరీస్‌కు జట్టు : హార్దిక్‌ పాండ్యా(కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభమన్‌, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, సంజు శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, శివమ్‌ మావి, ముఖేష్‌ కుమార్‌. వన్డే సిరీస్‌కు జట్టు : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, షమీ, సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

ట్యాగ్స్​