పంత్​ ను దోచేసిన దొంగలు

By udayam on December 30th / 12:38 pm IST

ఉత్తరాఖండ్​ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా డెహ్రాడూన్​ హైవే పై హమ్మద్​ పూర్​ జల్​ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన క్రికెటర్​ రిషబ్​ పంత్​ ను కొందరు దొంగలు దోచుకున్నారు. అతడితో పాటు కారులో ఉన్న బ్యాగ్​ లో కొంత నగదు ఉండేదని, దానిని కొందరు పట్టుకుపోవడం చూశానని పంత్​ ను కాపాడిన బస్​ డ్రైవర్​ సుశీల్ తెలిపాడు. అతడి మిగతా వస్తువులు, ఉంగరాలు, చైన్లను మాత్రం రోడ్డుపై నుంచి ఏరి అతడికి తిరిగి అప్పగించేశామని అతడు వెల్లడించాడు.

ట్యాగ్స్​