ఈ ఏడాది భారత్ లో విడుదలైన మోస్ట్ పాపులర్ మూవీస్ లిస్ట్ ను ఐఎంబిడి రిలీజ్ చేసింది. వీటిల్లో రాజమౌళి మూవీ ఆర్ఆర్ఆర్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ది కశ్మీర్ ఫైల్స్, కెజిఎఫ్ ఛాప్టర్ 2, కమల్ హాసన్ మూవీ విక్రమ్, రిషబ్ శెట్టి మూవీ కాంతార, మాధవన్ మూవీ రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్ లు ఉన్నాయి. 7వ స్థానంలో అడవి శేష్ హీరోగా తెరకెక్కిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ‘మేజర్’, 8వ స్థానంలో సీతారామం, మణిరత్నం మూవీ పొన్నియన్ సెల్వన్, 10వ స్థానంలో 777 ఛార్లీ లు చోటు దక్కించుకున్నాయి.