గ్లోబల్​ ప్రెస్​ ఫ్రీడమ్​లో దిగజారిన భారత్​ ర్యాంక్​

By udayam on May 4th / 11:14 am IST

వరల్డ్​ ప్రెస్​ ఫ్రీడమ్​ ఇండెక్స్​లో భారత స్థానం మరింత దిగజారింది. 2016లో 133లో ఉన్న మన ర్యాంకు 2021లో 150 కు పడిపోయిందని రిపోర్టర్స్​ వితౌట్​ బోర్డర్స్​ సంస్థ పేర్కొంది. మొత్తం 180 దేశాలలోని పత్రికా స్వేచ్ఛపై ర్యాంకులు ఇచ్చే ఈ సంస్థ భారత్​కు గతేడాది 142వ ర్యాంకు ఇవ్వగా.. తాజాగా 150తో సరిపెట్టింది. జర్నలిస్టులకు మన దేశంలో అత్యంత హీన దశ నడుస్తోందని ఈ సంస్థ గతేడాదే పేర్కొంది. నిజాలు చెప్పే జర్నలిస్టులపై దాడులు భారత్​లో పెరుగుతున్నాయని తెలిపింది.

ట్యాగ్స్​