ఉక్రెయిన్​: కీవ్​ పై మళ్ళీ క్షిపణి దాడులు

By udayam on December 16th / 10:32 am IST

ఉక్రెయిన్​ రాజధాని క్యీవ్​ పై రష్యా దళాలు రోజు మరోసారి క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఆ నగరంలోని నీటి సరఫరా, మెట్రో సర్వీసులు బంద్ అయ్యాయి. ఉక్రెయిన్​ ఎనర్జీ ఇన్​ ఫ్రాస్ట్రక్చర్​ ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని అంతర్జాతీయ పత్రికలు రాస్తున్నాయి. క్యీవ్​ తో పాటు డెస్నియాన్​ జిల్లాలోనూ పేలుళ్ళ శబ్దాలు వినిపించాయి. ఈ దాడులతో ఖార్కివ్​ రీజియన్​ లో పూర్తిగా పవర్​ బంద్​ అయి ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు.

ట్యాగ్స్​