యాక్సిడెంట్ తర్వాత దాదాపు రెండేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ తన లేటెస్ట్ మూవీ కొత్త టీజర్ తో ఈరోజు మన ముందుకొచ్చాడు. తన కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘విరూపాక్ష’ మూవీ టీజర్ ను ఆశక్తలిగా తెరకెక్కించారు. నటుడు ఎన్టీఆర్ ఈ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో చేస్తున్న ఈ మూవీలో నైట్ షూట్ సన్నివేశాలు భారీ స్పాన్ తో నే తెరకెక్కించినట్లు హైలైట్ అవుతుంది.