‘సర్కారు వారి’ని సీక్రెట్​గా చూసిన సాయిపల్లవి

By udayam on May 16th / 12:00 pm IST

మహేష్​ బాబు లేటెస్ట్​ హిట్​ సర్కారు వారి పాట చిత్రాన్ని అగ్ర హీరోయిన్​ సాయిపల్లవి వీక్షించారు. పిఆర్​ ఆర్​కె సినీప్లెక్స్​కు చేరుకున్న ఆమె తనను ఎవరూ గుర్తించుకుండా మాస్క్​, స్కార్ఫ్​ ధరించి ధియేటర్కు వెళ్ళి బయటకు వచ్చారు. ఆమె బయటకు వచ్చిన వీడియో వైరల్​ అవుతోంది. గతంలో ఆమె తన సొంత సినిమా శ్యామ్​ సింగరాయ్​ చిత్రాన్ని సైతం ఇలానే ఎవరికీ తెలియకుండా ధియేటర్లో చూసిన వీడియో కూడా వైరల్​ అయింది.

ట్యాగ్స్​