సామ్సంగ్ ఎ సిరీస్లో కొత్త ఫోన్లైన ఎ 52, ఎ 72 మొబైళ్ళను వచ్చే నెల మధ్యలో భారత్లో లాంచ్ చేయనున్నట్లు సామ్సంగ్ ప్రకటించింది.
4జి, 5జి రకాలుగా విడుదల కానున్న ఈ రెండు ఫోన్లలోనూ స్నాప్డ్రాగన్ 720జి, స్నాప్డ్రాగన్ 750జి ప్రాసెసర్లను సామ్సంగ్ ఉపయోగించింది.
స్క్రీన్ : 6.5 ఇంచ్ అమోల్డ్ డిస్ ప్లే
రిఫ్రెష్ రేట్ : 90 హెర్ట్జ్
బ్యాటరీ : 4,500 ఎంఎహెచ్
కెమెరాలు: 64 ఎంపి మెయిన్ కెమెరా, 8 ఎంపి అల్ట్రా వైడ్, 5 ఎంపి మాక్రో, 2 ఎంపి డెప్త్ సెన్సార్
వాటర్ రెసిస్టెంట్ : ఐపి67 రేటింగ్
స్క్రీన్ : 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ ప్లే
రిఫ్రెష్ రేట్ : 120 హెర్ట్జ్
బ్యాటరీ : 5000 ఎంఎహెచ్
కెమెరాలు: 64 ఎంపి మెయిన్ కెమెరా, 12 ఎంపి అల్ట్రా వైడ్, 5 ఎంపి మాక్రో, 2 ఎంపి డెప్త్ సెన్సార్, 2 x టెలిఫొటో లెన్స్ కెమెరాలు ఉండనున్నాయి.
వాటర్ రెసిస్టెంట్ : ఐపి67 రేటింగ్