తెలుగు రాష్ట్రాల్లో న్యాయమూర్తుల బదిలీలు

By udayam on November 25th / 6:10 am IST

తెలుగు రాష్ట్రాల్లో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో కలిపి ఐదుగురు న్యాయమూర్తుల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్​ హైకోర్ట్​ కు చెందిన బట్టు దేవానంద్​ ను మద్రాస్​ హైకోర్ట్​ కు, ఎపికి చెందిన జస్టిస్​ డి.రమేష్​ ను అలహాబాద్​ హైకోర్ట్​ కు, తెలంగాణకు చెందిన లలిత కన్నెగంటిని కర్ణాటక హైకోర్టుకు, డి.నాగార్జున ను మదవ్రాస్​ హైకోర్టుకు, అభిషేక్​ రెడ్డిని పట్నా హైకోర్ట్​ కు బదిలీ చేశారు.

ట్యాగ్స్​