సిద్ధూ హత్య : తీహార్​ జైలులో తనిఖీలు

By udayam on May 30th / 11:18 am IST

పంజాబ్​ పాపులర్​ సింగర్​ సిద్ధూ మూసేవాలా హత్య తామే చేశామని లారెన్స్​ బిష్ణోయి గ్యాంక్​, కెనడాకు చెందిన గ్యాంగ్​స్టర్​ గోల్డీ బ్రార్​లు ప్రకటించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వార్తల నేపధ్యంలో ఢిల్లీ తీహార్​ జైలులో ఉంటున్న లారెన్స్​ బిష్ణోయి సెల్​ వద్ద తనిఖీలు జరుగుతున్నాయి. దాడుల్లో ఎలాంటి ఆధారాలు దొరికాయన్న దానిపై ఇంకా తీహార్​ పోలీసులు ప్రకటన చేయలేదు. ‘జైలులో నిషేధించబడ్డ వస్తువులు బిష్ణోయి సెల్​లో లభించాయి’ అని హిందుస్థాన్​ టైమ్స్​ రిపోర్ట్​ చేసింది.

ట్యాగ్స్​