తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలు పరుగులు తీసేందుకు సిద్దమవుతోంది. సికింద్రాబాద్-విజయవాడ మధ్య తిరిగనున్న ఈ ట్రైన్ ను ఈ నెలలోనే ప్రారంభించాలని రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. గంటకు 180 కి.మీ.ల వేగంతో వెళ్ళే ఈ ట్రైనులో బెర్త్ లు ఉండవు. అప్పుడు ఈ ట్రైన్ ను విశాఖ వరకూ నడపాలని చూస్తున్నారు. అయితే ఈ ట్రైన్ వేగానికి సరిపడేలా ట్రాక్ అప్ గ్రేడ్, సిగ్నలింగ్ అప్డేట్ పనులు జరుగుతున్నాయి.