మస్క్​పై కేసు: ట్విట్టర్​ షేర్​ను ధరను తగ్గించేందుకే కొనుగోలు డ్రామా

By udayam on May 27th / 6:45 am IST

తన పరపతిని ఉపయోగించి ట్విట్టర్​ స్టాక్​ను ప్రభావితం చేశారన్న ఆరోపణలపై ట్విట్టర్​ షేర్​ హోల్డర్​ ఒకరు ఎలన్​ మస్క్​పై దావా వేశాడు. ట్విట్టర్​ కొనుగోలు కోసం అంటూ అతడు చేసిన ప్రకటనలు, ట్వీట్లు ఈ కంపెనీ షేర్​ రేటును తగ్గించేందుకే నంటూ అతడు తన కేసులో పేర్కొన్నారు. ఈ మేరకు శాన్​ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్​ జిల్లా కోర్ట్​లో ఈ కేసు నమోదైనట్లు ది వెర్జ్​ రిపోర్ట్​ చేసింది. అప్పట్లో 52 డాలర్లు ఉన్న షేర్​ ఇప్పుడు ప్రస్తుతం 39.52 డాలర్లకు పడిపోయిందని అతడు వాపోయాడు.

ట్యాగ్స్​