అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం అలా వైకుంఠపురం. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్ లో షెహజాదా పేరుతో రీమేక్ అయింది.ఈ మూవీ తొలి టీజర్ ను లాంచ్ చేశారు.కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీకిరోహిత్ ధావన్ దర్శకుడు. హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల కానుంది. టి–సిరీస్ నిర్మిస్తున్న ఈ మూవీలో కార్తీక్ స్వాగ్.. అల్లు అర్జున్ ను మ్యాచ్ చేస్తోంది.
Karthik Aryan stars in #Shehzada — the official remake of All time blockbuster Allu Arjun’s #AlaVaikunthapurramuloo.
— LetsCinema (@letscinema) November 22, 2022