టాస్​ నెగ్గిన బంగ్లాదేశ్​.. బౌలింగ్​ కు రోహిత్​ సేన

By udayam on December 7th / 6:24 am IST

భారత్, బంగ్లాదేశ్​ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆతిధ్య​ జట్టు టాస్​ నెగ్గి బ్యాటింగ్​ ఎంచుకుంది. ముందు మ్యాచ్ అనుభవాన్ని బట్టి ఈ పిచ్​ పై సెకండ్​ ఇన్నింగ్స్​ ఎంత కష్టంగా ఉంటుందో అర్ధం చేసుకున్న ఆ జట్టు కెప్టెన్​ బ్యాటింగ్​ ను ఎంచుకున్నాడు. మరో వైపు భారత్​ వైపు జట్టులో రెండు మార్పులు జరిగాయి. కుల్దీప్​ సేన్​, షాబాజ్​ అహ్మద్​ ల స్థానంలో అక్షర్​ పటేల్​, ఉమ్రాన్​ మాలిక్​ లు జట్టులోకి చేరారు.

ట్యాగ్స్​