సిరిసిల్ల కిడ్నాప్​ లో ట్విస్ట్​ : కిడ్నాప్​ కాదు.. ప్రియుడితో పెళ్ళి

By udayam on December 20th / 11:59 am IST

సిరిసిల్ల మూడపల్లి గ్రామంలో ఈరోజు తెల్లవారుఝామున జరిగిన కిడ్నాప్​ ఉదంతం కీలక టర్న్​ తీసుకుంది. తనను ఎవరూ కిడ్నాప్​ చేయలేదని, తానే ప్రియుడితో కలిసి వెళ్ళి పెళ్ళి చేసుకున్నానని శాలిని సెల్ఫీ వీడియో ను విడుదల చేసింది. వారంతా మాస్క్​ లు పెట్టుకోవడంతో తాను గుర్తించలేదని, ఆపై వచ్చింది తన ప్రియుడు జానీనే అని తెలిసి వెళ్ళి గుడిలో పెళ్​ళి చేసుకున్నట్లు వివరించింది. ‘జానీతో నాలుగేళ్ళుగా తాను ప్రేమలో ఉన్నా. నా ఇష్టపూర్వకంగానే అతడు నన్ను తీసుకెళ్ళాడు. మేమిద్దరం పెళ్​ళి కూడా చేసుకున్నాం’ అంటూ సదరు యువతి వీడియో విడుదల చేసింది.

ట్యాగ్స్​