జగన్​ ను కలవనున్న సోమేశ్​

By udayam on January 12th / 6:26 am IST

తెలంగాణ సర్వీసు నుంచి ఆంధ్రప్రదేశ్ కు రిలీవ్ అయిన సీనియర్ ఐఎఎస్ సోమేశ్ కుమార్ గురువారం ఉదయం 11గంటలకు సిఎం జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి అమరావతికి బయల్దేరారు. డివోపిటి ఆదేశాల మేరకు ఎపి సర్వీసులో జాయిన్ అవుతున్నానీ గురువారం ఉదయం తెలిపారు. సిఎం జగన్ ను కలిసిన తర్వాత సర్వీసుపై నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు.

ట్యాగ్స్​