భారత్​తో తలపడే సౌత్​ ఆఫ్రికా జట్టు ఇదే

By udayam on May 17th / 12:06 pm IST

జూన్​ 9 నుంచి 19 వరకూ భారత్​తో జరిగే టి20 సిరీస్​కు ప్రోటీస్​ తమ జట్టును ప్రకటించింది. టెంబా బవుమా కెప్టెన్​గా వ్యవహరించనున్న ఈ జట్టులో క్విటన్​ డికాక్​, రీజా హెండ్రిక్స్​, హెన్రిక్​ క్లాసన్​, కేశవ్​ మహరాజ్​, అయిడెన్​ మరక్రమ్​, డేవిడ్​ మిల్లర్​, లుంగి ఎన్​గిడి, అన్రిక్​ నోర్కియా, వేన్​ పార్నెల్​, డ్వైన్​ ప్రిటోరియస్​, కసిగో రబాడ, తబ్రియాజ్​ షాంసి, ట్రిస్టన్​ స్టబ్స్​, రసీ వాండర్​ డుస్సెన్​, మార్కో జాన్సన్​లకు చోటు కల్పించారు.

ట్యాగ్స్​