శ్రీలంక: ఆందోళనకారులు కనిపిస్తే కాల్చేయండి

By udayam on May 11th / 7:38 am IST

శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రమైన నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. నిరసనకారులు కనిపిస్తే కాల్చి చంపాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిని, ప్రజల ప్రాణాలకు హాని కలిగించే వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే శాంతియుత నిరసనకారులపై దాడికి దిగిన ప్రభుత్వం.. ఈ నిర్ణయంతో మరింత ప్రజాగ్రహాన్ని చవి చూడక తప్పదు.

ట్యాగ్స్​