కాకినాడ సర్పవరం ఎస్సైగా పనిచేస్తున్న గోపాలకృష్ణ ఈరోజు తెల్లవారుఝామున ఇంట్లో సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై విచారణ జరుగుతోంది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ పరిశీలించారు. అయితే ఈ విషయంపై అధికారులు మాత్రం వేరేగా స్పందించారు. సర్వీస్ తుపాకీ మిస్ ఫైర్ కావడం వల్లనే ఆయన మరణించాడని అధికారులు చెబుతున్నారు. ఎస్సైది ఆత్మహత్యా? లేదా మిస్ ఫైర్ జరిగిందా అన్న దానిపై విచారణ జరుగుతోంది.