నెల్లూరు జడ్జిపై సుప్రీంకోర్ట్​ సీరియస్​

By udayam on May 10th / 7:43 am IST

తామిచ్చిన ఆదేశాలను అర్థం చేసుకోలేకపోయిన ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు అదనపు సెషన్​ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల్లూరు సెంట్రల్​ జైలులో గృహ హింస, హత్య కేసులో దోషిగా తేలి 9 ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తున్న గోపిశెట్టి హరికృష్ణని 3 రోజుల్లో ట్రయల్​ కోర్టులో ప్రవేశపెట్టాలని, బెయిల్​ ఇవ్వాలని సుప్రీంకోర్టు 2‌‌020 సెప్టెంబర్​ 28న ఆదేశించింది. తామిచ్చిన ఆదేశాలను ఇప్పటికీ అమలు చేయని ఆ జడ్జికి జ్యుడీషియల్​ అకాడమీ శిక్షణ సరిగా లేదా అని మండిపడింది.

ట్యాగ్స్​