టి20 ప్లేయర్​ ఆఫ్​ ద ఇయర్​ రేసులో సూర్య కుమార్​, స్మృతి మందాన

By udayam on December 30th / 9:51 am IST

ఐసిసి ప్రతీ ఏటా ఇచ్చే టి20 క్రికెటర్​ ఆఫ్​ ద ఇయర్​ అవార్డుకు మహిళల గ్రూప్​ లో భారత్​ నుంచి స్మృతి మందాన కు, పురుషుల గ్రూప్​ లో సూర్య కుమార్​ యాదవ్​ కు చోటు దక్కింది. సూర్యతో పాటు ఈ గ్రూప్​ లో ఇంగ్లాండ్​ ఆల్​ రౌండర్​ శామ్​ కుర్రాన్​, జింబాబ్వే ఆల్​ రౌండర్​ సికందర్​ రాజాకు, పాకిస్థాన్​ ప్లేయర్​ రిజ్వాన్​ లకు చోటు దక్కింది. మహిళల గ్రూపులో మందానతో పాటు పాకిస్థాన్​ ప్లేయర్​ నిదా దార్​, ఆస్ట్రేలియా ప్లేయర్​ తహ్లియా మెక్​ గ్రాత్​, న్యూజిలాండ్​ ప్లేయర్​ సోఫీ డివైన్​ లకు చోటు దక్కింది.

ట్యాగ్స్​