దేశంలో 24 గంటల వ్యవధిలో ఇద్దరు పారా గ్లైడింగ్ యాత్రికులు దుర్మరణం చెందిన ఘటనలు జరిగాయి. మొదటి ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన సూరజ్ సంజయ్ షా (30) మనాలి లోని పారా గ్లైండింగ్ చేస్తున్న సమయంలో అతడి హార్నెస్ ఫెయిల్ అయింది. దీంతో వందల అడుగుల లోయలోకి పడిపోయిన అతడు (ఇంకా చదవండి)
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో సోమవారం ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. విప్రో చౌరస్తాలో అర్ధరాత్రి అదుపుతప్పిన ఈ టిప్పర్ అప్పటికే అక్కడ సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న వాహనాలపైకి ఎక్కేసింది. ఈ ఘటనలో నాలుగు కార్లు మరియు రెండు బైకులు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్ పై (ఇంకా చదవండి)
తమిళనాడులోని థేని జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. కుమిలి పర్వత మార్గం వద్ద 40 అడుగుల లోతున్న లోయలోకి కారు దూసుకువెళ్ళడంతో 8 మంది భక్తులు దుర్మరణం చెందారు. వీరంతా అయ్యప్పను దర్శనం చేసుకుని తిరిగి స్వస్థలాలకు వస్తుండగా శనివారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం (ఇంకా చదవండి)
మణిపూర్ లో నిన్న విజ్ఞనయాత్రకు బయల్దేరిన ఓ స్కూల్ తిరగబడ్డ ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఆ రాష్ట్ర సిఎం బిరేన్ సింగ్ ప్రకటించారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 10 వరకూ ఎస్కర్షన్ల ను (ఇంకా చదవండి)
హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప స్వాముల మినీ బస్సు టెంపో ట్రావెలర్ నంద్యాల సమీపంలో ప్రమాదానికి గురైంది. నంద్యాల సమీపంలోని కానాల పల్లె మలుపు దగ్గర ఈ బస్సు బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది ప్రయాణిస్తుండగా ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద విషయం (ఇంకా చదవండి)
మణిపూర్ లోని నోనే జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన స్కూల్ బస్సు మాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఓల్డ్ చాచర్ రోడ్డులోని లాంగ్ సాయి ప్రాంతానికి దగ్గర్లో ఈ ఘోరం జరిగింది. యాన్యువల్ స్కూల్ స్టడీ టూర్ కోసం బయల్దేరిన తంబైను హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు బయల్దేరిన (ఇంకా చదవండి)
నర్సింగ్ విద్యార్థులతో వెళ్తున్న బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 15 మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బస్సు బోల్తా పడడంతో గాయాల బెడద ఎక్కువగా ఉంది. నకిరేకల్ శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సూర్యాపేటలోని ఓ నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులంతా (ఇంకా చదవండి)
ఏపీలోని ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దొనకొండ మండలంలోని రుద్రసముద్రంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బైక్ ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతులను శివరాంపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు (ఇంకా చదవండి)
చెన్నై సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రెండు భారీ ట్రక్కుల మధ్య మినీ ట్రక్కు చిక్కుకుపోవడంతో ఆరుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జీఎస్టీ రోడ్డులో జానకీపురం వైపు వెళుతుండగా, మినీ ట్రక్కు ఒక్కసారిగా అదుపు (ఇంకా చదవండి)