Andhra Pradesh

పాపులర్ వార్తలు

  • ఏపీలో ఎమెర్జెన్సీ రన్​ వేస్​ గా హైవేలు

    9 months ago

    ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర సమయాలలో జాతీయ రహదారులపై విమానాలు దిగేందుకు వీలుగా చెన్నై-కోల్ కత్తా జాతీయ రహదారిపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రెండు ప్రాంతాల్లో రన్ వేలుగా అభివృద్ది చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచ్చికలగుడిపాడు వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ (ఇంకా చదవండి)

  • ఏపీ: జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫేషియల్​ అటెండెన్స్​

    9 months ago

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్​ ఉద్యోగులకు జగన్​ సర్కార్​ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏపీలో ఉద్యోగులందరికీ ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ అటెండెన్స్‌ ఉండనున్నట్లు పేర్కొంది. సచివాలయం, హెచ్‌వోడీ, జిల్లాస్థాయి ఆఫీసుల్లో జనవరి 1వ తేదీ నుంచి ఈ ఫేషియల్​ అటెండెన్స్​ అందుబాటులోకి రానుంది. మిగతా అన్ని స్థాయిల (ఇంకా చదవండి)

  • విద్యుత్​ శాఖ: త్వరలో అందరికీ స్మార్ట్​ మీటర్లు

    9 months ago

    రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యుత్‌ వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ వెల్లడించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రీవ్యాంప్డు డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం (ఆర్‌డిఎస్‌ఎస్‌)లో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 2025 మార్చి నాటికి అన్ని చోట్లా స్మార్ట్‌ మీటర్లు (ఇంకా చదవండి)

  • ఏపీలో తగ్గుతున్న ఏటిఎం ల సంఖ్య

    9 months ago

    సేవలను విస్తరిస్తున్నామని ఒకవైపు చెబుతూనే మరోవైపు ప్రజలకు అవసరమైన ఎటిఎం లను తగ్గించుకుంటున్నాయి బ్యాంకులు. ఆంధ్రప్రదేశ్​ లో గతేడాది 10,330 ఎటిఎంలు ఉండగా.. ఈ ఏడాది వాటి సంఖ్య 10,091 కు తగ్గిపోయాయి. నిర్వహణ భారం భరించలేకే వీటిని తగ్గించేస్తున్నట్లు తెలుస్తోంది. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో 9,600 ఎటిఎంలు (ఇంకా చదవండి)

  • ఏపీ : మార్చి 15 నుంచి ఇంటర్‌ పరీక్షలు

    9 months ago

    ఇంటర్మీడియట్‌ పబ్లిక్​ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరిబాబు సోమవారం ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రతిఏటా ప్రాక్టికల్‌ పరీక్షలను పబ్లిక్‌ పరీక్షల కంటే (ఇంకా చదవండి)

  • హైకోర్ట్​ ఆదేశాలతో వాయిదా పడ్డ టీచర్ల బదిలీ తుది

    9 months ago

    టీచర్ల బదిలీలకు సంబంధించిన తుది జాబితాను తాము ఆదేశాలు జారీ చేసే వరకూ వెల్లడించరాదని పాఠశాల విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది. ప్రాథమిక సీనియారిటీ జాబితాపై టీచర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే విషయానికే పరిమితం కావాలని జస్టిస్‌ జి.రామకష్ణ ప్రసాద్‌ సోమవారం ఆదేశించారు. కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణను (ఇంకా చదవండి)

  • ఏపీ: నేడు ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా ప్రకటన

    9 months ago

    బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల్లో సీనియార్టీ జాబితాను పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది. ఈ నెల 14 నుంచి 20 వరకు జరిగిన దరఖాస్తు ప్రక్రియలో 80 వేల మంది ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకునే ప్రక్రియ మంగళవారం నుంచి జనవరి 1 (ఇంకా చదవండి)

  • అల్పపీడనం: నేడు ఏపీలో పలు చోట్ల వర్షాలు

    9 months ago

    నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​ లోని పలు చోట్ల ఈరోజు మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ నైరుతి వైపుగా పయనించి నిన్న ఉత్తర శ్రీలంకలో తీరం దాటి ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ నైరుతి తీరం దిశగా పయనించి నేటి (ఇంకా చదవండి)

  • ఏపీ: అసంబద్ధ రూల్స్​ తో నష్టపోతున్న ఉపాధ్యాయులు

    9 months ago

    ఉపాధ్యాయ బదిలీల్లో అసంబద్ధాల కారణంగా ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. బదిలీల నిమిత్తం విడుదల చేసిన 187,190 జివోలలో ఇచ్చిన మార్గదర్శకాలు అర్హులైన సీనియర్లకు నష్టం చేకూర్చేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పాటు 117 జివో ప్రకారం రేషనలైజేషన్‌ చేయడంతో అనేక ప్రైమరీ, యుపి స్కూల్స్‌ సిబ్బంది కూడా (ఇంకా చదవండి)