యూరోపియన్ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ ను కొనుగోలు చేయడానికి దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ ప్లాన్స్ వేస్తోంది. 3.7 బిలియన్ పౌండ్ల విలువైన ఈ క్లబ్ కోసం 5.8 బిలియన్ పౌండ్లు ఆఫర్ చేస్తోంది యాపిల్. ఈ డీల్ ఓకే అయితే మెన్ ఇన్ రెడ్ (ఇంకా చదవండి)
చైనాలో ఉన్న ప్రపంచంలోని అతి పెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ ఫాక్స్కాన్లో కార్మికులు భారీ నిరసనలకు దిగారు. వందల మంది కార్మికులు ఫ్యాక్టరీలో మార్చ్ చేస్తున్న వీడియోలో నెట్టింట వైరల్ గా మారాయి. వారిని అదుపు చేసేందుకు ఫాక్స్ కాన్ భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ వారంతా ‘మా హక్కులను (ఇంకా చదవండి)
యాపిల్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈనెల ఫ్లిప్ కార్ట్ లో యాపిల్ సేల్ ప్రారంభమైంది. ఈనెల 20 వరకూ ఐఫోన్ 12, 13, 14 మోడల్స్ పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఐఫోన్ 14 స్టార్టింగ్ ధర రూ.80 వేలు కాగా. దానిని రూ.75 వేలకు, ఐఫోన్ 13 స్టార్టింగ్ (ఇంకా చదవండి)
భారత్ లో యాపిల్ తన ఆదాయాన్ని రెండింతలు చేసుకుంది. దేశంలో భారీగా ఐఫోన్ వినియోగదారులను పెంచుకున్న ఈ సంస్థ ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో ఆర్ధిక ఫలితాలను దుమ్మురేపింది. ఐఫోన్ అమ్మకాల్లో 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో ఈ కంపెనీ వార్షిక ఆదాయం 42.6 బిలియన్ డాలర్లకు (ఇంకా చదవండి)
వచ్చే ఏడాది యాపిల్ తన ఐప్యాడ్ సిరీస్ లో భారీ స్క్రీన్స్ ను తీసుకురానున్నట్లు టెక్ ప్రపంచంలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఐప్యాడ్స్ లో పెద్ద సైజ్ 12.9 ఇంచ్ ఉన్న ఐప్యాడ్ ప్రో ది. ఇప్పుడు ఏకంగా 16 ఇంచుల ఐప్యాడ్ మోడల్స్ ను తీసుకురావడానికి యాపిల్ ప్లాన్ (ఇంకా చదవండి)
ప్రీమియం ఫోన్లను అమ్ముతూ కనీసం ఛార్జర్ను కూడా ఇవ్వని యాపిల్ సంస్థకు బ్రెజిల్ కోర్ట్ భారీ జరిమానా విధించింది. వినియోగదారుల నుంచి లక్షకు పైగా వసూలు చేస్తూ ఛార్జర్ కూడా ఇవ్వలేకపోతున్నారా? అంటూ యాపిల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్ట్ 20 మిలియన్ల జరిమానా విధించింది. వినియోగదారులను బలవంతంగా ఛార్జర్ను (ఇంకా చదవండి)
దేశంలో 5జి సేవలు అందుబాటులోకి వచ్చినా ప్రీమియం మొబైల్ కంపెనీలు తమ వినియోగదారులకు 5జి నెట్వర్క్ యూజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఇందులో యాపిల్ ఫోన్లు కూడా ఉండడంతో వాటి యజమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన యాపిల్.. తమ ఐఫోన్లలో 5జి సేవల్ని ఈ (ఇంకా చదవండి)
యాపిల్ తన సరికొత్త ఐఫోన్ 14 తయారీని భారత్లో మొదలుపెట్టనుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్ అయిన భారత్లో ఇకపై అన్ని ప్రీమియం ఫోన్ల తయారీని చేపట్టడానికి సిద్ధమైంది. నిజానికి 2017లోనే యాపిల్ తన ఐఫోన్ తయారీ ప్లాంట్ను భారత్లో మొదలు పెట్టినప్పటికీ ఐఫోన్ ఎస్2 మొడల్కే పరిమితమైంది. (ఇంకా చదవండి)
యాపిల్ సంస్థకు బ్రెజిల్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఛార్జర్ లేకుండా ఐఫోన్లను తమ దేశంలో అమ్మడాన్ని తాము అంగీకరించమని ఆ సంస్థ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ల అమ్మకాలు, ప్రీ ఆర్డర్లపై నిషేధం విధించింది. దీంతో షాక్ తిన్న యాపిల్ సంస్థ.. బ్రెజిల్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. ‘పవర్ (ఇంకా చదవండి)