BCCI

పాపులర్ వార్తలు

  • రోహిత్​, ద్రవిడ్​, కోహ్లీలకు బిసిసిఐ సమన్లు

    10 months ago

    బంగ్లాదేశ్​ పై వన్డే సిరీస్​ ను 2–0 తో కోల్పోయిన భారత జట్టుకు బిసిసిఐ ఝలక్​ ఇచ్చింది. ఆటగాళ్ళ ప్రదర్శనపై వివరణ ఇవ్వాలంటూ కెప్టెన్​ రోహిత్​ శర్మతో పాటు కోచ్​ ద్రవిడ్​, సీనియర్​ ప్లేయర్​ విరాట్​ కోహ్లీలకు సమన్లు జారీ చేసింది. వీరితో పాటు ఎన్​.సి.ఎ. హెడ్​ వివిఎస్​.లక్ష్మణ్​ కు (ఇంకా చదవండి)

  • శ్రీలంక, న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా షెడ్యూల్స్​ ఇవే

    10 months ago

    శ్రీలంక, న్యూజిలాండ్​, ఆస్ట్రేలియాలతో స్వదేశంలో జరిగే మ్యాచ్​ ల షెడ్యూల్​ ను బిసిసిఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. జనవరి 3–15 వరకూ శ్రీలంక 3 టి20లు, 3 వన్డేల సిరీస్​ కోసం ఇక్కడకు వస్తోంది. జనవరి 18–24 మధ్య న్యూజిలాండ్​ తో 3 వన్డేలు, 27–ఫిబ్రవరి 1 మధ్య 3 (ఇంకా చదవండి)

  • రోహిత్​ కు గాయం.. బ్యాటింగ్​ కు అనుమానం

    10 months ago

    బంగ్లాదేశ్​ తో జరుగుతున్న 2వ వన్డేలో భారత జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మ బొటన వేలికి గాయమైంది. ఈ విషయాన్ని బిసిసిఐ ట్వీట్​ చేసింది. సిరాజ్​ బౌలింగ్స్​ లో ఇన్నింగ్స్​ రెండో ఓవర్​ 4వ బంతి స్లిప్​ లో ఉన్న రోహిత్​ చేతికి బలంగా తగిలింది. దీంతో అతడు వెంటనే (ఇంకా చదవండి)

  • బిసిసిఐ: రంజీ ట్రోఫీల్లో మహిళా అంపైర్లు

    10 months ago

    మహిళా అంపైర్ల విషయంలో భారత క్రికెట్​ కంట్రోల్​ బోర్డ్​ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న దేశీయ రంజీ ట్రోఫీల్లో ముగ్గురు మహిళా అంపైర్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్కరకటించింది. వీరి పనితీరు ఆధారంగా వీరిని అంతర్జాతీయ క్రికెట్​ మ్యాచ్​ లలోనూ అంపైర్లుగా తీసుకుంటామని పేర్కొంది. దీంతో పాటు దేశీయంగా (ఇంకా చదవండి)

  • పెళ్ళి కోసం సెలవు పెట్టిన కెఎల్​ రాహుల్​!

    10 months ago

    టీమిండియా స్టార్​ క్రికెటర్​ కెఎల్​ రాహుల్​ వచ్చే ఏడాది జనవరిలో పెళ్ళి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక నెల రోజుల పాటు క్రికెట్​ కు సెలవు కావాలంటూ అతడు బిసిసిఐని సంప్రదించాడు. బాలీవుడ్​ నటి అథియా శెట్టితో రాహుల్​ డేటింగ్​ లో ఉన్న విషయం తెలిసిందే. అతడి సెలవుకు బిసిసిఐ (ఇంకా చదవండి)

  • దిగజారిన దిగ్గజాల ర్యాంక్స్​

    10 months ago

    ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం కోహ్లీ 707 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 704 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానాన్ని దక్కించుకున్నాడు. కివీస్ సిరీస్లో రాణించిన శ్రేయస్‌ (ఇంకా చదవండి)

  • గిన్నీస్ బుక్ లోకి 2022 ఐపీఎల్ ఫైనల్

    10 months ago

    ఐపీఎల్-2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ గిన్నీస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ ఏడాది మే 29న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కి అత్యధిక స్థాయిలో 1,01,566 మంది హాజరయ్యారు. ఇప్పటివరకూ (ఇంకా చదవండి)

మరిన్ని