దేశంలోని ఇతర మతాలను రెచ్చగొట్టేలా మరోసారి బిజెపి ఎంపి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందు కార్యకర్తల హత్యలపై మాట్లాడిన ఈ వివాదాస్పద భోపాల్ ఎంపీ ‘కనీసం మీ కత్తుల్నైనా పదును చేసి ఇళ్ళల్లో పెట్టుకోండి’ అంటూ హిందువులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ‘లవ్ జిహాద్ ఇప్పుడు ట్రెండ్ (ఇంకా చదవండి)
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల విచారణ సందర్భంగా రాంపూర్ లోని ప్రత్యేక కోర్ట్ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదకు షాక్ ఇచ్చింది. విచారణకు రమ్మని పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోని కారణంగా ఎంపీ–ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్ట్ జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.వచ్చే (ఇంకా చదవండి)
బిఆర్ఎస్ అంటే బందిఓపోట్ల రాష్ట్ర సమితి అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశంలో మాట్లాడిన ఆయన ‘ఆత్మాభిమానం చంపుకొని పనిచేయడం కష్టం. ధర్మం కోసం యుద్ధం చేస్తా. నన్ను ఎన్నో అవమానాలకు (ఇంకా చదవండి)
రాష్ట్రాన్ని ధరణి పోర్టల్ ను వాడుకుంటూ దోచేస్తున్న టిఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు కుటుంబ వాదాన్ని వ్యాపింపజేయడానికి బిఆర్ఎస్ పార్టీ పెట్టారని బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశంలో మాట్లాడిన నడ్డా.. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా (ఇంకా చదవండి)
గుజరాత్ లో ఏడోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈనెల 12వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ చెప్పారు. 12న మధ్యాహ్నం 2 గంటలకు ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి (ఇంకా చదవండి)
గుజరాత్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రస్తుత సిఎం భూపేంద్ర పటేల్ ఘన విజయం సాధించారు. గట్లోదియా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 29 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. 2017లో ఆయనకు ఇదే నియోజకవర్గం నుంచి ఏకంగా 1.17 లక్షల ఓట్ల మెజారిటీ దక్కింది. మరో (ఇంకా చదవండి)
నిన్న విడుదలైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన తమ పార్టీ కౌన్సిలర్లకు బిజెపి నుంచి ఫోన్లు వస్తున్నాయని ఢిల్లీ డిప్యూటీ సిఎం సిసోడియా ఆరోపించారు. వారిని ప్రలోభాలకు గురి చేసి కమలం వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. 15 ఏళ్ళుగా ఢిల్లీ మేయర్ పీఠంపై (ఇంకా చదవండి)
గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసులు మరో రెండు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లో వివాదస్పద వ్యాఖ్యలు చేశారని నోటీసులు ఇచ్చారు. అయితే శ్రద్ధ మర్డర్ కేసులో ఫేస్ బుక్ లో వైరల్ అవుతున్న మీమ్ కి తనకు సంబంధం లేదని రాజసింగ్ (ఇంకా చదవండి)
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఈనెల 15 నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఆయన ఈనెల 16న రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ తేదీని ఒకరోజు ముందుకు జరిపారు. 5వ తేదీన కరీంనగర్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర (ఇంకా చదవండి)