బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ మరణానంతరం ఆ దేశ యువత రాచరికానికి వ్యతిరేకంగా రోడ్లపై నిరనలకు దిగుతున్నారని పాశ్చాత్య మీడియా రిపోర్ట్ చేస్తోంది. ‘మిమ్మల్ని రాజుగా ఎవరు ఎన్నుకున్నారు’ అంటూ కొత్త రాజు ఛార్లెస్ను ఉద్దేశిస్తూ వీరంతా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అయితే బ్రిటన్ పోలీసులు ఈ నిరసనలను అణగదొక్కుతూ.. నిరసనకారులను (ఇంకా చదవండి)
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మరణానికి సంఘీభావంగా భారత్ ఆదివారాన్ని సంతాప దినంగా ప్రకటించింది. దీంతో రేపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మన జాతీయ పతాకాన్ని సగం వరకూ కిందకు దించి ఎగురవేస్తారు. ఆరోజు ప్రభుత్వం తరపున ఎలాంటి అధికారిక కార్యకలాపాలు వుండవని తెలిపింది. (ఇంకా చదవండి)
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో ఆ దేశ రాచరికపు సింహాసనం ఆమె వారసుడైన మాజీ వేల్స్ యువరాజు చార్లెస్కు బదిలీ అయింది. ఇకపై ఆయనను ఆయన కింగ్ చార్లెస్-3 పేరుతో వ్యవహరిస్తారు. ప్రిన్స్ విలియంను ఇకపై ఆయన తండ్రి రాచరిక నామమైన డ్యూక్ ఆఫ్ కార్న్వాల్ బిరుదును (ఇంకా చదవండి)
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ 2 గురువారం పొద్దుపోయాక కన్నుమూశారు. 96 ఏళ్ళ రాణి బ్రిటన్కు రాణిగా 1952లో కిరీటాన్ని ధరించి 70 ఏళ్ళ పాటు సేవలందించారు. ఆమె జీవిత కాలంలో బ్రిటన్కు 15 మంది ప్రధానులను నియమించారు. బల్మోరల్ కోటలో రాణి కన్నుమూసే సమయానికి ఆమె కుటుంబ సభ్యులంతా (ఇంకా చదవండి)
బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తుల హవా కొనసాగుతూనే ఉంది. రిషి సనక్ ప్రధాని పదవి రేసులో ఓడినప్పటికీ.. కొత్త ప్రధాని లిజ్ ట్రస్ కేబినెట్లో కీలకమైన హోం శాఖ సెక్రటరీ పదవికి భారత సంతతి మహిళ సువెల్ల బ్రవెర్మన్ ఎన్నికయ్యారు. పాత ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో ఈ (ఇంకా చదవండి)
బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న భారతీయుడు రిషి సనక్ ఆ పదవికి మరింత చేరువవుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన 3 రౌండ్ల ఫలితాల్లో 2 రౌండ్లను దక్కించుకున్న ఆయన నిన్న జరిగిన 4వ రౌండ్లోనూ విజయం సాధించారు. 42 ఏళ్ళ రిషి సనక్కు మద్దతిస్తున్న వారి సంఖ్య ఇప్పటికి 118కి (ఇంకా చదవండి)
బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటనున్నాయి. మంగళవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకానుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ఆ దేశ రాజధాని లండన్, మాంచెస్టర్, యార్క్ సిటీల్లో రెడ్ జోన్గా ప్రటకించారు. 2019లో బ్రిటన్లో వచ్చిన 38.7 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతే ఇప్పటివరకూ అత్యధికం. నిన్న (ఇంకా చదవండి)
బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న భారతీయుడు రిషి సనక్ మరోసారి ఆ పదవి రేసులో ముందంజ వేశాడు. గత వారం జరిగిన తొలి రౌండ్లో అందరి కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అతడికి.. రెండో రౌండ్లో మాత్రం వెనుకంజ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం జరిగిన మరో రౌండ్ (ఇంకా చదవండి)
బ్రిటన్ ప్రధాని రేసులో మొదటి రౌండ్లో విజయం సాధించిన భారత సంతతి రిషి సనక్.. నిన్న జరిగిన రెండో రౌండ్ ఎన్నికల్లో వెనుకంజ వేశారు. రిషికి నిన్న 101 మంది ఎంపిలు మద్దతు తెలపగా.. అతని సమీప ప్రత్యర్ధి పెన్నీ మోర్డంట్కు 119 మంది ఓట్లేశారు. బ్రిటన్లో బోరిస్ జాన్సన్ (ఇంకా చదవండి)