BRS

పాపులర్ వార్తలు

  • బిఆర్‌ఎస్‌కు 18 మంది ఆదివాసి సర్పంచుల రాజీనామా

    11 months ago

    కుమురం భీం జిల్లాలో బిఆర్ఎస్‌కు షాక్ తగిలింది. జిల్లాలోని వాంకిడి మండలానికి చెందిన 18 మంది ఆదివాసీ సర్పంచులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వాంకిడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్‌లు ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్న ఆశతో 2019లో పార్టీలో చేరామని, కానీ ఇప్పటి (ఇంకా చదవండి)

  • 5 రెట్లు పెరిగిన కేసీఆర్​ పార్టీ ఆదాయం

    11 months ago

    టిఆర్​ఎస్​ ను భారత రాష్ట్ర సమితిగా ఇటీవలే మార్చిన కేసీఆర్​.. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా చందాల రూపంలో భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. గతేడాది మార్చి 31 నాటికి ఈ పార్టీ ఆదాయం రూ.37.65 కోట్లు ఉండగా.. ఒక్క ఏడాదిలోనే ఆ మొత్తం రూ.218.11 కోట్లకు చేరింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో (ఇంకా చదవండి)

  • బిఆర్​ఎస్​ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐకి

    11 months ago

    భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తుపట్ల నమ్మకం లేదని బిజెపి, నిందితులు దాఖలు పిటిషన్‌లను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం (ఇంకా చదవండి)

  • మంత్రి మల్లారెడ్డి వైఖరిపై ఎమ్మెల్యేల నిరసన

    12 months ago

    పార్టీ పదవులు, నియోజకవర్గ అభివృద్ధి విషయాల్లో మంత్రి మల్లారెడ్డి వైఖరిపై మేడ్చల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మల్కాజిగిరి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాష్‌రెడ్డి, వివేకానంద్‌, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు ఈ భేటీలో పాల్గొన్నారు. దూలపల్లిలోని మైనంపల్లి (ఇంకా చదవండి)

  • రోహిత్​: ఈడీ విచారణకు మరింత సమయం కావాలి

    12 months ago

    బెంగళూరు డ్రగ్స్​ కేసులో బిఆర్ఎస్ నేత, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరుకాలేదు. అధికారులు అడిగిన డాక్యుమెంట్లు సేకరించడం పూర్తికాలేదని చెబుతూ..అయ్యప్ప మాలలో ఉన్నందున సంక్రాంతి తర్వాత విచారణకు వస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఈడీ కి లేఖ రాసిన ఆయన తన (ఇంకా చదవండి)

  • బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా గుర్నామ్ సింగ్‌

    12 months ago

    భారత రాష్ట్ర సమితి కిసాన్​ సెల్​ ను ఏర్పాటు చేసిన తెలంగాణ సిఎం కేసీఆర్​ దీని బాధ్యతలను హర్యానా కురుక్షేత్రకు చెందిన జాతీయ రైతు సంఘం నేత గుర్నామ్​ సింగ్​ కు అప్పగించారు. కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్‌ను నియామించారు. జాతీయాధ్యక్షుడి హోదాలో తొలి నియామక పత్రాలను వీరికి అందచేయడం (ఇంకా చదవండి)

  • భారాస: అమరావతిలో భారీ బహిరంగ సభ

    12 months ago

    భారత రాష్ట్ర సమితి పేరిట జాతీయపార్టీని పెట్టిన కేసీఆర్​ వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్​ నుంచీ తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని ప్లాన్​ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ బాధ్యతలను సహచర మంత్రి తలసానికి అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పెద్ద ఎత్తున పార్టీలోకి ఏపీ నుంచి నాయకులను ఆహ్వానిస్తున్న (ఇంకా చదవండి)

  • ఢిల్లీలో మొదలైన భారాస ప్రస్థానం..

    12 months ago

    తెలంగాణ సిఎం కేసీఆర్​ చేతుల మీదుగా ఈరోజు భారత రాష్ట్ర సమితి నూతన కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించారు. వేద మంత్రాల మధ్య, కేసీఆర్​ దంపతులు యాగం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి కర్నాటక మాజీ సిఎం కుమార‌స్వామి, ఉత్తర ప్రదేశ్​ మాజీ సీఎం అఖిలేష్ (ఇంకా చదవండి)

  • ఢిల్లీలో బిఆర్ఎస్​ ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగింపు

    12 months ago

    ఢిల్లీలో బిఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులను న్యూఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తొలగించారు. రేపు బిఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభం ఉండగా, హోర్డింగులను ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. అయితే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన మార్గం, విఐపిలు తిరిగే ప్రాంతం కావడంతో వాటిని (ఇంకా చదవండి)