అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అస్సాంలో పుట్టాడంటూ కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ భాలిక్ చేసిన వ్యాఖ్యలు ఆన్ లైన్లో నవ్వులపాలయ్యాయి. అస్సాంలోని బార్ పేట్ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. నిన్నటి ఫైనల్ మ్యాచ్ తర్వాత మెస్సీని అభినందిస్తూ ట్వీటేశారు. ‘నీకు అస్సాంతో ఉన్న సంబంధానికి (ఇంకా చదవండి)
ప్రధాని మోదీతో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ముగిసింది. మధ్యాహ్నం 12.10 నుంచి 12.20 గంటల వరకు 10 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. అయితే సమావేశానికి ముందు మాట్లాడుతూ, ప్రధానిని కలవబోతుండటం వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి (ఇంకా చదవండి)
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి రాజా పటీరియాను పోలీసులు అరెస్ట్ చేశారు. మోదీని ఉద్దేశించి రాజా మాట్లాడిన వీడియో నిన్న వైరల్ అయింది. మోదీని చంపేందుకు సిద్ధం కావాలంటూ ఆయన మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై దేశ వ్యాప్తంగా (ఇంకా చదవండి)
భారత ప్రధాని నరేంద్ర మోడీపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లీడర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నరేంద్ర మోడీని హత్య చేయండి. భారత రాజ్యాంగాన్ని కాపాడండి” అంటూ మాజీ మంత్రి రాజా పటేరియా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగడంతో.. హత్య చేయడమంటే వచ్చే ఎన్నికల్లో మోడీని ఓడించడమంటూ సమర్థించుకున్నారు. మోడీని (ఇంకా చదవండి)
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. దీంతో ఇక్కడి అధికార బిజెపి ప్రతిపక్షానికి పరిమితం కాక తప్పలేదు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థులు 37 చోట్ల ఆధిక్యంలో ఉంటే బిజెపి 28 చోట్ల, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 68 స్థానాలుండే హిమాచల్ (ఇంకా చదవండి)
హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు బిజెపి, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీగా సాగగా, ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 34 స్థానాలు, బిజెపి 30 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలను బిజెపి ఆపరేషన్ (ఇంకా చదవండి)
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్గెహ్లాట్పై తీవ్ర చర్యలకు కాంగ్రెస్ సిద్ధమైంది. గతవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్గెహ్లాట్ సచిన్పైలెట్పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సచిన్ ఓ ద్రోహి, విశ్వాస ఘాతకుడని, అతను ఎన్నటికీ సిఎం కాబోడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్లు సీనియర్ నేత జైరాం (ఇంకా చదవండి)
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. రాహుల్ ను చూడటానికి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కిందపడిపోగా, ఆయన చేయి, మోకాలికి గాయాలయ్యాయి. యాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయనకు (ఇంకా చదవండి)
కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో పార్టీ కమిటీ సభ్యుల విషయంలో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు ను నియమించడం తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలను అధిష్టానం నియమించింది. ఈ క్రమంలో మాజీ (ఇంకా చదవండి)