జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ హోం క్వారంటైన్లోకి వెళ్ళారు. అతడి పర్సనల్ స్టాఫ్, సెక్యూరిటీ మెంబర్స్, టాస్క్ మేనేజర్లలో కొందరికి కరోనా పాజిటివ్గా తేలడంతో ముందు జాగ్రత్త చర్యగా ఐసొలేషన్లోకి వెళ్ళారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఓ లేఖను విడుదల చేశారు. (ఇంకా చదవండి)
ఈరోజు కూడా కరోనా కేసులు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,68,912 లక్షల కేసులు నమోదై దేశంలో కరోనా తీవ్రతను కళ్ళకు కడుతున్నాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసులు 12 లక్షలు దాటేశాయి. దాంతో పాటు 904 మంది సైతం ఈ మహమ్మారి బారిన పడి (ఇంకా చదవండి)
కోరాపుట్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ పట్టణానికి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ఘడ్ ప్రాంతాలతో ఉన్న సరిహద్దుల్ని ఒడిశా మూసేసింది. కాట్పాడ్ బ్లక్, పొట్టంగిలోని సంకి ప్రాంతాలకు చెందిన బోర్డర్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం మూసేసి ప్రయాణాలకు, సరుకు రవాణాకు సైతం అడ్డుకుంది. ఈ రహదారుల ద్వారానే మూడు రాష్ట్రాల ప్రజలు (ఇంకా చదవండి)
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్గా తేలింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 2 రోజులకే ఆయనకు పాజిటివ్గా తేలడం గమనార్హం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించారు. ఇప్పటికే ఆయన తండ్రి షారూఖ్ అబ్దుల్లాకు సైతం (ఇంకా చదవండి)
ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలోని 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్గా తేలడం దేశ రాజధానిలో కలకలం రేపింది. కొవిడ్ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తున్న ఆ ఆసుపత్రిలో ఇటీవల రోగుల తాకిడి ఎక్కువైంది. దాంతో ఈ వైద్యులంతా కరోనా పాజిటివ్ బారిన పడినట్లు తెలుస్తోంది. దాంతో 32 మంది వైద్యుల్ని (ఇంకా చదవండి)
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు కరోనా పాజిటివ్గా తేలింది. మార్చి 3న ఆయన తన తొలి కరోనా వ్యాక్సిన్ను తీసుకున్నప్పటికీ ఆయనకు ఈ వైరస్ సోకడం గమనార్హం. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న ఆయనకు అక్కడే ఈ వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయనను (ఇంకా చదవండి)
భారత్లో వరుసగా 30వ రోజూ కరోనా కేసులు కొత్త రికార్డులకు చేరాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం నాటికి ఏకంగా 1.31,968 లక్షల కేసులు నమోదయ్యాయి. దాంతో పాటు కేవలం ఒక్కరోజులో ఈ మహమ్మారి వల్ల 780 మంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య (ఇంకా చదవండి)
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్లకు కొరత ఏర్పడడంతో తమిళనాడులోని చెన్నై నుంచి 2 లక్షల వ్యాక్సిన్లు ఆంధ్రకు తరలిస్తున్నట్లు ఆంధ్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రలోని నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వ్యాక్సిన్లు నిండుకున్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రం వద్ద 3 లక్షల (ఇంకా చదవండి)
కొవిడ్–19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31 వరకూ ఆఫీసు లీజుల్లో ఏకంగా 36 శాతం పైగా తగ్గుదల కనిపించింది. దేశంలోని మొత్తం ఏడు ప్రధాన పట్టణాల్లో సర్వే జరిపి ఈ లెక్కను తేల్చారు. గతేడాది 8.6 మిలియన్ స్వ్కేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ (ఇంకా చదవండి)