Crime News

పాపులర్ వార్తలు

  • వీడియో: మహిళను సెల్​ లో చిత్రహింసలు పెట్టిన ఎస్​ఐ

    11 months ago

    ఉత్తరప్రదేశ్​ లోని కాన్పూర్​ లో ఓ మహిళను అరెస్ట్​ చేసిన ఎస్​ఐ ఆమెపై దౌర్జన్యంగా దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్​ గా మారింది. పోలీసు దాడితో తనను రక్షించండంటూ ఆమె పెడుతున్న అరుపులకూ కూడా ఆ పోలీసు అధికారి కనీసం కనికరం చూపించకుండా ఆమె చేతులు వెనక్కి విరిచి (ఇంకా చదవండి)

  • ఈ ఏడాది దేశాన్ని హడలించిన ఘటనలు ఇవే

    12 months ago

    దేశాన్ని, ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటనలు 2022 ఏడాదిలో చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్​ దారుణ హత్య అన్నింటికంటే ఎక్కువగా దేశాన్ని వణికించింది. అతడి ప్రియుడు ఆమెను 35 ముక్కలుగా నరికి ఢిల్లీ శివార్లలో పారేశాడు. ఆ తర్వాత రష్యా మారణ హోమంలో ఉక్రెయిన్​ లో (ఇంకా చదవండి)

  • అంబులెన్స్​ సైరన్​ ను పోలీస్​ వ్యాన్​ అనుకుని నదిలో

    12 months ago

    గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్లు.. బీహార్​ లోని ఇద్దరు లిక్కర్​ స్మగ్లర్లు తమ వెనుక వస్తున్న అంబులెన్స్ సైరన్​ ను పోలీస్ వాహనం అనుకుని నదిలోకి దూకేశారు. ఈ ఘటనలో ఓ స్మగ్లర్ నీట మునిగి మరణించగా.. మరొకడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వీరిద్దరూ ఉత్తర (ఇంకా చదవండి)

  • ఝార్ఖండ్​: దళిత మహిళను 50 ముక్కలుగా నరికి హత్య

    12 months ago

    దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్‌ హత్యోదంతాన్ని మరవక ముందే అదే తరహాలో మరో దారుణ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. సాహెబ్‌గంజ్‌ జిల్లా బోరియా పోలీసు స్టేషన్‌ పరిధిలో రుబికా పహాదిన్‌ (23) అనే గిరిజన మహిళను దాదాపు 50కి పైగా ముక్కలుగా నరికి హత్య (ఇంకా చదవండి)

  • దమ్మాయిగూడ: చిన్నారి మిస్సింగ్​ కేసు విషాదాంతం

    12 months ago

    తెలంగాణలోని దమ్మాయి గూడలో నిన్న మిస్​ అయిన 10 ఏళ్ల చిన్నారి ఇందు ఈరోజు శవంగా కనిపించింది. నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నారి కోసం పోలీసులు సిసి కెమెరాలను వెతకగా అందులో పాప నడుచుకుంటూ వెళ్ళడం కనిపించింది. దీంతో ఈ ఉదయం స్కూలుకు దగ్గరలోని చెరువులో తనిఖీలు చేసిన (ఇంకా చదవండి)

  • జాంతార స్కాం : మిస్డ్​ కాల్స్​ తో 50

    12 months ago

    జాంతార స్కాం లు ఎన్ని జరుగుతున్నా సెల్​ ఫోన్​ వినియోగదారుల్లో ఎలాంటి జాగ్రత్తలు కనిపించడం లేదని చెప్పే సంఘటన ఇది. ఎలాంటి ఓటిపి వివరాలు అడగకుండానే ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి కేవలం పలు మిస్డ్​ కాల్స్​ ద్వారా రూ.50 లక్షలు కొట్టేశారు. ఇంత పెద్ద మొత్తం (ఇంకా చదవండి)

  • గుంటూరు: కిడ్నీ కొంటామంటూ రూ.16 లక్షలు కొట్టేశారు

    12 months ago

    కిడ్నీ పేరుతో ఆన్‌లైన్‌లో జరిగిన భారీ మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. పదహారేళ్ల యువతి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆన్‌లైన్‌ చీటర్లు రూ.16 లక్షలు కాజేశారు. హైదరాబాద్‌లో నర్సింగ్‌ కోర్స్​ చేస్తున్న యామినీ అనే యువతి తన తండ్రి రామ్మోహనరావు పొలం అమ్మిన డబ్బులో రూ.2 లక్షలు ఖర్చు పెట్టేసింది. (ఇంకా చదవండి)

  • అల్లూరి జిల్లా : తహసిల్దార్​ ఆత్మహత్య

    12 months ago

    అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదబయలు మండల తహశీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఉదయం ఆయన యథావిధిగా ఆఫీసుకు వచ్చిన ఆయన అటెండర్​ ను పిలిచి టిఫిన్​ తెమ్మని పురమాయించారు. టిఫిన్​ తెచ్చిన అటెండర్​ కు శ్రీనివాసరావు కనిపించలేదు. ఆయన కోసం వెతకగా ఆఫీసు (ఇంకా చదవండి)

  • విశాఖ డ్రమ్ములో మహిళ మృతదేహం కేసు.. నిందితుడు అరెస్ట్​

    12 months ago

    రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖ డ్రమ్ములో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా బమ్మిడి ధనలక్ష్మి (24)గా గుర్తించి నిందితుడు రిషి వర్ధన్ ను అదుపులోకి తీసుకున్నారు. భార్య గర్భవతి కావడంతో పుట్టింటికి పంపించిన అతడు ఆపై ధనలక్ష్మి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని (ఇంకా చదవండి)