టెస్లా, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుల లిస్ట్ లో రెండో స్థానానికి పడిపోయాడు. ఒకానొక దశలో 340 బిలియన్ డాలర్ల సంపదతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న ఈ 51 ఏళ్ళ టెక్ బిలయనీర్ ఆస్థి ప్రస్తుతం 176.8 బిలియన్లకు పడిపోయాడు. నిన్న ఒక్కరోజే ఆయన (ఇంకా చదవండి)
భారత మార్కెట్ లోకి ఎలన్ మస్క్ రావాలని ప్రయత్నిస్తే స్వాగతిస్తామని చెబుతున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అయితే తన కార్ల ఉత్పత్తి ప్లాంట్లను ఇక్కడే నెలకొల్పాలన్న మా షరతుకు ఆయన ఓకే చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించేందుకు అనుమతిస్తేనే భారత్ కు వస్తామని మస్క్ (ఇంకా చదవండి)
ప్రపంచ బిలియనీర్ల లిస్ట్ లో అగ్రస్థానంలో ఉన్న టెక్ కుబేరుడు ఎలన్ మస్క్ త్వరలోనే ఆ స్థానాన్ని ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ అర్నాల్ట్ కు కోల్పోనున్నాడు. ప్రస్తుతం ఎలన్ మస్క్ వద్ద 185.4 బిలియన్ల ఆస్థి ఉంటే.. బెర్నార్డ్ వద్ద 184.7 బిలియన్ల ఆస్తి ఉంది. 2021 సెప్టెంబర్ నుంచి (ఇంకా చదవండి)
పక్షవాతంతో బాధపడుతున్న మనుషుల మెదడులో చిప్ పెట్టి వారిని నడిపిస్తామంటూ ప్రకటించిన ఎలన్ మస్క్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ న్యూరా లింక్ ప్రాజెక్ట్ పరీక్షలకు ఉపయోగించిన జంతువులు మరణిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ కు అమెరికాలో లైసెన్స్ దొరికే అవకాశాలు కనిపించడం లేదు. ఈ చిప్ ను తాను కూడా (ఇంకా చదవండి)
అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు అన్నట్టు వ్యవహరిస్తున్నాడు టెక్ బిలియనీర్, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్. నిన్నటి వరకూ యాపిల్ తమకు ఇచ్చే యాడ్స్ ను ఆపేసిందని ఆ కంపెనీ సీక్రెట్లన్నింటినీ పూస గుచ్చినట్లు ట్వీట్లేసిన అతడు.. ఈరోజు మాత్రం ఆ కంపెనీ, ఆ సంస్థ చీఫ్ టిమ్ కుక్ (ఇంకా చదవండి)
టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ను స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో జరుగుతున్న అనుహ్యా పరిణామాలను చూసి ఆపిల్ తన ప్రకటనలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ట్విట్టర్కు ఆపిల్ ప్రకటనలు నిలిపివేసిన విషయాన్ని మస్క్ నిర్ధారిస్తూ ట్వీట్ కూడా చేశారు. అదే విధంగా ఆపిల్ తన యాప్ స్టోర్ నుంచి ట్విటర్ను (ఇంకా చదవండి)
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి పలు మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు కారణాలతో గతంలో నిలిపివేసిన ఖాతాలకు ‘క్షమాభిక్ష’ పెడుతున్నట్లు ప్రకటించారు. వచ్చే వారం నుంచే ఖాతాల పునరుద్ధరణ ప్రక్రియ మొదలు (ఇంకా చదవండి)
ట్విట్టర్ లో ఎదురవుతున్న పరినామాలవల్ల ట్విట్టర్ షేర్లు పడిపోతున్నాయి. ఇన్వెస్టర్లు, అడ్వర్టైజర్లు వెళ్లిపోతున్నారు. దాంతో ట్విట్టర్ రెవెన్యూ భారీగా కోల్పోతున్నాడు ఎలన్ మస్క్. అంతేకాకుండా ట్విట్టర్ కొనుగోలు, అభివృద్ధి కోసం తన టెస్లా షేర్లను అమ్ముకున్నాడు. ఈ దెబ్బతో కేవలం ఈ ఏడాదిలోనే 101 బిలియన్ డాలర్ల మస్క్ సంపద (ఇంకా చదవండి)
డబ్బులెక్కువైపోయి ట్విట్టర్ ను కొన్నాడన్న అపవాదును చెరిపేసుకోవడానికి ఎలన్ మస్క్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్విట్టర్ 2.0 వర్షన్ ను తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఈ నయా ట్విట్టర్లో వాయిస్ కాల్స్, వీడియో ఛాట్, ఎన్ క్రిప్టెడ్ సందేశాలు పంపుకునే ఫీచర్లను తీసుకురాన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ (ఇంకా చదవండి)